Friday, November 11, 2016
పెళ్ళాం చెప్తే వినాలి !
భారత దేశంలో రూ . 500/- మరియు రూ . 1000/- నోట్లు 8-11-2016 అర్ధరాత్రి నుంచి చెల్లవని, వాటి స్థానే కొత్త నోట్లు బ్యాంకుల ద్వారా మార్చు కోవాలని , ప్రభుత్వం ప్రకటించింది . దీనిని దేశం లో నల్లధనాన్ని తొలగించటానికి తీసుకున్న చర్యగా చెప్పారు .
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment