Friday, November 11, 2016

పెళ్ళాం చెప్తే వినాలి !

 భారత దేశంలో  రూ . 500/-  మరియు  రూ . 1000/- నోట్లు  8-11-2016 అర్ధరాత్రి నుంచి చెల్లవని, వాటి స్థానే కొత్త నోట్లు బ్యాంకుల ద్వారా  మార్చు కోవాలని , ప్రభుత్వం ప్రకటించింది . దీనిని   దేశం లో నల్లధనాన్ని తొలగించటానికి తీసుకున్న  చర్యగా చెప్పారు .  

No comments: