ఆధునిక చిత్రకళా ప్రపంచంలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన డాక్టర్ ఎస్. వి. రామారావు గారు 'ఆంధ్ర పత్రిక - సాహిత్య సేవ' సదస్సులో ప్రసంగించారు . ఈ సభ తే. 6-11-2016 న . విజయవాడ లో ఉ . గం. 10 నుండి సాయంత్రం వరకు జరిగింది. శ్రీ రామారావు గారు, ఆంధ్రపత్రిక తో మరియు శివలెంక శంభుప్రసాద్ గారితో తమ అనుభవాలను , అనుబంధాలను తమ ప్రసంగం లో గుర్తు చేసుకున్నారు . ప్రసంగం తర్వాత ఇది నేను వారితో దిగిన ఫోటో ! |
No comments:
Post a Comment