Thursday, November 10, 2016

చిత్రకారులు !

ఆధునిక చిత్రకళా ప్రపంచంలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన డాక్టర్ ఎస్. వి. రామారావు గారు  'ఆంధ్ర పత్రిక - సాహిత్య సేవ'  సదస్సులో ప్రసంగించారు .  ఈ సభ  తే. 6-11-2016 న . విజయవాడ లో  ఉ .  గం. 10  నుండి సాయంత్రం వరకు జరిగింది.  శ్రీ రామారావు గారు, ఆంధ్రపత్రిక తో  మరియు  శివలెంక శంభుప్రసాద్  గారితో  తమ అనుభవాలను , అనుబంధాలను  తమ ప్రసంగం లో  గుర్తు చేసుకున్నారు .  ప్రసంగం తర్వాత ఇది  నేను వారితో దిగిన ఫోటో !  

No comments: